ముగించు

జిల్లా గురించి

ఆంధ్ర ప్రదేశ్ కు కోస్తా జిల్లాగా మరియు కృష్ణా జిల్లాకు జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఉన్నది .ఈ జిల్లాను పూర్వంలో మచిలీపట్నం అని పిలిచేవారు తరువాత పవిత్ర నది కృష్ణా నది పేరుతో కృష్ణా జిల్లాగా పేరు మార్చబడినది . 1859లో అప్పటి గుంటూరు జిల్లా రద్దు చేయబడినప్పుడు, దాని జిల్లాకు కొన్ని తాలూకాలు చేర్చబడి, కృష్ణా నది ఉండటం వల్ల కృష్ణా జిల్లాగా పేరు మార్చబడింది. మళ్లీ 1925లో కృష్ణా జిల్లాను కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. జిల్లాలో కొన్ని చిన్న మార్పులు తప్ప అధికార పరిధిలో ఎలాంటి మార్పులు లేవు . మళ్లీ 2022లో కృష్ణా జిల్లాను కృష్ణా, ఎన్ . టి . ఆర్‌ జిల్లాలుగా విభజించారు.

  • ఏరియా: 3,773 చ.కి.
  • భాష: తెలుగు
  • తీరరేఖ: 88 కి.మీ.
  • లాటిట్యూడ్: 15° 71’N and 16° 47’N
  • లాంగిట్యూడ్: 80° 71’E and 81° 54’E

రవాణా మరియు కమ్యూనికేషన్స్:

జిల్లాలో రోడ్లు మరియు రైల్వే సంస్థల ద్వారా బాగా సేవలు అందిస్తోంది. 502 గ్రామాలు (కొన్ని ప్రధాన గ్రామాలతో సహా) రవాణా సౌకర్యాలతో అనుసంధానించబడ్డాయి . ఈ జిల్లాకు ప్రధాన రైల్వే జంక్షన్ గా గుడివాడ మరియు మచిలీపట్నం అనుసంధానించబడిన ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్ గా ఉంది. ఈ జిల్లాకు గన్నవరంలో ఏరోడ్రోమ్ మరియు మచిలీపట్నంలో ఒక చిన్న ఓడరేవు కూడా ఉంది.

ఇతర వివరాల కొరకు వికీపీడియా కృష్ణా ను చూడవచ్చు.

పోస్టల్ బ్యాలెట్ సదుపాయం 26-04-2024 వరకు గడువు పొడిగించటమైనది NEW22

పి . డబ్ల్యూ . డి . ఓటర్ గైడ్ -తెలుగు NEW22

Dist Collector
శ్రీ డి కె బాలాజీ , I.A.S జిల్లా కలెక్టర్ ,